కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు…

కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు…త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి..అందుకు గ‌ల కారణాలు:

1. అతి తెలివి
2. చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం.
3. అందరూ సమానమే అనే భావం పెరగడం.
4. పిల్లలు, పెద్దలు కూర్చొని మాట్లాడు కొనకపోవడం.
5. ఎక్కువ సమయం TV, ఫోన్లు,ఇతర net program లలో మునిగిపోవడం. ( ఎక్కడో ఉన్న సినిమా హీరో,హీరోయిన్లు ఏం తిన్నరో, ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ,ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు)
6. చిన్న విషయాలకు అలిగి, స్వంత వారితో కూడా దూరంగా ఉండటం.
7.ఎవరో ఒకరి నోటి దురుసుతనం వల్ల, కుటుంబం అంతా చెదిరిపోవడం.
8. ఆర్థిక విషయాలను ఇంటి పెద్దలు సరిగా manage చేయలేకపోవడం.
9. భార్యాభర్తలు,తలితండ్రులు తరుచు గొడవలు పడుతుండడంతో పిల్లలు పెళ్లి అంటే భయం కలుగుతుంది. పెళ్లి వద్దనుకునే స్థితికి వచ్చేశారు..
10. ఆర్థిక స్థితిగతులు,వ్యత్యాసాలు,పోలికలు,ఇలా అనేక విషయాలు కుటుంబ వ్వవస్థని ప్రభావితం చేస్తున్నాయి.
11. మనిషికి మరో మనిషంటే గిట్టనితనం..జల్సాలు, జరుగుబాటుకోసం క్రూరత్వానికి వెనుకాడటం లేదు. ఒంటరితనం ఇష్టపడుతున్నారు.
12. మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు.ఎవరిష్టానికి వారున్నారు.చెప్పినా నచ్చటం లేదు.
13.కుటుంబ నిర్వహణ ఆనేది గొప్ప కళ.అది తెలియక పోవడం మరో కారణం.
14. మానవ సంబంధాలు, సున్నితత్వం మరచిపోయి, మొరటు వ్యవహారం వచ్చేసింది.భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు.”నేను”, “నేనే”, ” నేను చెపితే చేయాలి” అనే ధోరణి ప్రబలిపోయింది.
15.. social media నే అసలు, ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన message పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు..ఇండ్లకు వెళ్లి పలకరించడం లేదు. మోయడానికి కూడా నాలుగు వచ్చే పరిస్థితి ఉంటాదా?
ప్రజలంతా ఎవరికివారే అన్నట్లు, నిర్లిప్తంగా ఉండిపోతున్నారు..ప్రక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళుతున్నారు తప్ప, ఆపే ప్రయత్నం చేయని పరిస్థితి…
ఇదే పరిస్థితి కొనసాగితే, అతి త్వరలో కుటుంబ వ్యవస్థ కాదు, అసలు మానవ సంబంధాలే తెగిపోతాయి అనడం అతిశయోక్తి కాదు…🙏

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..