హుజురాబాద్ అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తా…! బాధితులకు తల ఒక్కరికి పదివేల చొప్పున రూ .3 లక్షల 10వేలు అందజేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.
యాక్షన్ డ్రామాలు ఆపి పనులు చేయండి.. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు బాధితులకు ఎమ్మెల్యే జీతం నుంచి ఆర్థిక సాయం వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని పనులన్నీ పూర్తి చేయండి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తా…! బాధితులకు తల ఒక్కరికి పదివేల చొప్పున రూ .3 లక్షల 10వేలు అందజేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.
యాక్షన్ డ్రామాలు ఆపి పనులు చేయండి.. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు బాధితులకు ఎమ్మెల్యే జీతం నుంచి ఆర్థిక సాయం వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని పనులన్నీ పూర్తి చేయండి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి .. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో రైతు సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు డిమాండ్..
గడ్డం సమ్మయ్యకు ప్రతిష్టాత్మక ‘దళిత రత్న’ పురస్కారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా అవార్డుల ప్రధానోత్సవం.
ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.
ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్లో ‘రైతు మహాగర్జన’ ….
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం: మద్దతు ధరతో తక్షణమే సేకరించాలి… రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్..