బిజిగిరి షరీఫ్ దర్గా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ముఖ్యమంత్రి సహకారంతో దర్గాకు ప్రత్యేక నిధులు -రాష్ట్రంలో పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. –ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్
గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారు 18-06-24 సాయంత్రం 05:00 గంటలకు ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుండి PM కిసాన్ పథకం యొక్క 17వ విడతను విడుదల చేస్తారు. https://pmindiawebcast.nic.in/ లింక్లో వెబ్కాస్ట్ ద్వారా ప్రోగ్రామ్లో చేరాలని మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాముమీ,శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర కేబినెట్ మంత్రివ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ
బిజిగిరి షరీఫ్ దర్గా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ముఖ్యమంత్రి సహకారంతో దర్గాకు ప్రత్యేక నిధులు -రాష్ట్రంలో పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. –ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్
గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారు 18-06-24 సాయంత్రం 05:00 గంటలకు ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుండి PM కిసాన్ పథకం యొక్క 17వ విడతను విడుదల చేస్తారు. https://pmindiawebcast.nic.in/ లింక్లో వెబ్కాస్ట్ ద్వారా ప్రోగ్రామ్లో చేరాలని మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాముమీ,శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర కేబినెట్ మంత్రివ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ
తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి .. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో రైతు సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు డిమాండ్..
గడ్డం సమ్మయ్యకు ప్రతిష్టాత్మక ‘దళిత రత్న’ పురస్కారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా అవార్డుల ప్రధానోత్సవం.
ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.
ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్లో ‘రైతు మహాగర్జన’ ….
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం: మద్దతు ధరతో తక్షణమే సేకరించాలి… రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్..